కొత్త పుస్తకాలు
వాజ్మయ సుధా తరంగాలు
అరిషడ్వర్గాలను జయించవలసిన ఆవశ్యకతను , ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి వుండాలని సంస్కృత సూక్తులతో సులభశైలిలో చక్కగా వివరించే వ్యాస సంకలనమిది.
రచన : సముద్రాల శఠకోపాచార్య
పుటలు : 81
వెల : రు.25
ప్రతులకు :
సముద్రాల వెంకటా నర్సింహాచార్యులుగారు,
శ్రీనివాస నిలయం, 2-5-318
నక్కలగుట్ట, హన్మకొండ - వరంగల్ జిల్లా
పాత్రికేయ పాళి
ఆచార్య తిరుమల రామచంద్ర, ఆలపాటి రవీంద్రనాథ్,ఎ.బి.కె ప్రసాద్,టంకశాల అశోక్, పొత్తూరి వెంకటేశ్వరరావు,కె.రామచంద్రమూర్తి, ఎం.వి.ఆర్.సాస్త్రి తదితర పాత్రికేయ ప్రముఖులు, సంపాదకుల రచనల నుంచి చేసిన విశ్లేషణల మాలిక ఇది.
రచన: నాగసూరి వేణుగోపాల్
పుటలు [...]
: నందు ఉంచబడ్డది; పుస్తకాలు | అభిప్రాయాలు లేవు »
